23 June 2011

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి :శైలజానాథ్

ఆగస్టు నెలాఖరులోగా మంత్రులందరూ తమ ఆస్తుల జాబితాను వెల్లడించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ విషయంపై మంత్రుల నుండి స్పందన కరువైంది.ఐతే  తన ఆస్థి వివరాలను జులై 15లోగా వెల్లడిస్తానని శైలజానాథ్ తెలిపారు. త్వరలో సీమాంధ్ర నేతలు అందరం ఢిల్లీ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మరోసారి అధిష్టానానికి విన్నవించేందుకే ఈ పర్యటన అని..ఢిల్లీ లో సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందని ఆయన తెలిపారు. 

Congress, Telangana issue

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us