17 May 2011

కాంగ్రెస్ లో జగన్ చిచ్చు

కాంగ్రెస్ నాయకత్వం తన కుటుంబంలో చిచ్చు పెట్టిందని చెప్పుకుంటున్న జగన్  ఇప్పుడు  కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటూ కాంగ్రెస్ కుటుంబం లో జగన్ చిచ్చు పెడుతున్నారు  అని  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  వీరశివారెడ్డి అన్నారు .జగన్ చేపట్టిన రైతు దీక్షకు మంత్రులు  ధర్మాన సోదరుడు , కాసు కృష్ణారెడ్డి కొడుకు హాజరైన సంగతి తెలిసిందే .

Congress, Y.S.Jagan

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us