|
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది .
అయన కు కిడ్నీ మార్చాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం.కిడ్నీ సమస్యలతో బాధపడుతూ
ప్రత్యేక చికిత్స నిమిత్తం సింగపూర్ వెళ్ళిన రజనీ . పది ,పదిహేను రోజుల్లో చెన్నై తిరిగి రానున్నారు .ఆయన కోలుకుంటున్నారని భారత్ తిరిగొచ్చిన తరువాత రాణా సినిమా షూటింగ్ లో కుడాపాల్గొంటారని ఆయన అల్లుడు తమిళ సినిమా హీరో ధనుష్ వెల్లడించారు.
ఆ తర్వాత సినిమాల్లో నటించాలా వద్దా అనే విషయం పై రజనీ యే నిర్ణయం తీసుకుంటారు.వదంతులు నమ్మకుండా, అభిమానులు నిశ్చింతగా ఉండాలని ఆయన కోరారు
అయన కు కిడ్నీ మార్చాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం.కిడ్నీ సమస్యలతో బాధపడుతూ
ప్రత్యేక చికిత్స నిమిత్తం సింగపూర్ వెళ్ళిన రజనీ . పది ,పదిహేను రోజుల్లో చెన్నై తిరిగి రానున్నారు .ఆయన కోలుకుంటున్నారని భారత్ తిరిగొచ్చిన తరువాత రాణా సినిమా షూటింగ్ లో కుడాపాల్గొంటారని ఆయన అల్లుడు తమిళ సినిమా హీరో ధనుష్ వెల్లడించారు.
ఆ తర్వాత సినిమాల్లో నటించాలా వద్దా అనే విషయం పై రజనీ యే నిర్ణయం తీసుకుంటారు.వదంతులు నమ్మకుండా, అభిమానులు నిశ్చింతగా ఉండాలని ఆయన కోరారు

0 comments:
Post a Comment