08 May 2011

ఎలక్షన్ కమీషన్ జగన్ కి అమ్ముడు పోయిందా ??

ఎలక్షన్ కమీషన్ జగన్ కి అమ్ముడు పోయిందా ??
ఎలక్షన్ కమీషన్ జగన్ కి అమ్ముడు పోయిందని కడప కాంగ్రెస్ లోక సభ అభ్యర్ధి ,మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి తీవ్రమైన ఆరోపణ చేసారు . ఎలెక్షన్ కమీషన్ అధికారులు జగన్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.జగన్ నుంచి తనకు ప్రాణ హనీ వుందని కమీషన్ కు ఫిర్యాదు చేసినా స్పందించ లేదని డీఎల్ పేర్కొన్నారు

Congress, General Issues

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us