17 May 2011

రాజ్యాంగ విరుద్ధ చర్యలు తీసుకోము: మన్మోహన్

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ రాష్త్ర గవర్నర్ హెచ్.ఆర్ భరద్వాజ్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ,ప్రధాని మన్మోహన్ లకు  ఆదివారం ప్రత్యేక నివేదిక పంపిన సంగతి తెలిసినదే...ఈ నేపధ్యంలో తనను కలిసిన అద్వాని నేతృత్వంలోని  ఎన్.డి.ఏ నేతలకు ప్రధాని  భరోసా ఇచ్చినట్లు  సమాచారం , గవర్నర్ ఇచ్చిన     
నివేదిక ఆధారంగా రాజ్యాంగ  విరుద్ధ  చర్యలేవి కేంద్ర ప్రభుత్వం తీసుకోదు అని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిసింది. 

Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us