|
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పలుమార్లు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. అది చాలదన్నట్లుగా శనివారం అర్ధరాత్రి నుంచి పెట్రోల్పై లీటరుకు రూ.5 పెంచారన్నారు. చేతకాని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్లనే రైతులు మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆరోపిం చారు. దామరచర్ల, మిర్యాలగూడ మండలాల్లోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆదివారం పరి శీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. అంతర్గత కుమ్ములాటలతో రైతుల క్షేమాన్ని విస్మరించారన్నారు.
see more in www.suryaa.com
1 comments:
Prati chavata chepe mata ade so babu also chavata
Post a Comment