|
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు కడప ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తానన్నారు. మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వచ్చిన కథనంపై ఆయన మండిపడ్డారు.
ఆ పత్రిక అవినీతి నుంచి పుట్టుకొచ్చిందని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. తనపై కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో ఉందని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని చిరంజీవి ప్రకటించారు.

0 comments:
Post a Comment