|

‘అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాంగం మనకు ఓటు వేసే హక్కు కల్పించింది. అలాంటిది ప్రధాని ఓటు హక్కు వినియోగించుకోకపోవడం ఈ దేశ ప్రజలందరికీ చాలా బాధ కలిగించే విషయం’ అని మోడి ఆవేదన వ్యక్తం చేశారు. సింగ్, ఆయన సతీమణి గురుశరణ్ కౌర్ అస్సాంలోని దిస్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నమోదిత ఓటర్లు. ఇక్కడ ఈ నెల 11న పోలింగ్ జరిగింది. మన్మోహన్ సింగ్ అస్సాం రాష్ట్ర నుంచే రెండు దశాబ్దాలుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండడం గమనార్హం.

0 comments:
Post a Comment