|

టీడీపీ ఎన్నికల మానిఫెస్టోలోని అంశాలను అమలు చేయమని చంద్రబాబును నాగం అడిగితే ఆయనపై పిచ్చికుక్కల్లా మాటల దాడి చేస్తూ ఆయనకు షోకాజు నోటీసు ఇవ్వాలని తెలంగాణ టీడీపీ నాయకులు డిమాండ్ చేయటం సిగ్గుచేటన్నారు. ఎకరం భూమిలేని కేసీఆర్ కుటుంబానికి వేల ఎకరాలు ఎలా వచ్చాయన్న ఎర్రబెల్లి వ్యాఖ్యలను కొట్టిపారేశారు. వేల ఎకరాలు ఉంటే ఆయనకే రాసిస్తా.. అంటూ మండిపడ్డారు. గతంలో తమ పార్టీ నేతలు ప్రకటించినట్లు 1975 నుండి కేసీఆర్ ఆస్తులపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు అందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు.
see more in www.suryaa.com

0 comments:
Post a Comment