09 May 2011

జగన్ కి 4 లక్షల మెజారిటీ ???

 కడప లో సానుభూతే పని చేసిందా .... అవునంటున్నారు విశ్లేషకులు ,రాజకీయ నాయకులు .డబ్బు ప్రవాహము,సానుభూతి ,పలుకుబడి  తో జగన్ కు రికార్డు  మెజారిటీ దక్కడం ఖాయం  గా కనపడుతోంది .విజయవాడ కాంగ్రెస్ m p లగడపాటి రాజగోపాల్ సర్వే లో  కూడా ఈ విషయం తేటతెల్లం అయింది .   
ఇదిలా ఉండగా జగన్ కు 2 లక్షలకంటే ఎక్కువ  మెజారిటీ వస్తే తన ఆస్తులు రాసిస్తానన్న మంత్రి డి.ఎల్  అందుకు సిద్ధం గా ఉండాలని వై.యస్.ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు అన్నారు .
ఇదిలా ఉండగా జగన్ ఆగడాలకు హద్దే లేకుండా పోయే అవకాశాలూ లేకపోలేదు  ఇదే అదునుగా జగన్ వర్గ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే అవకాశాలు ఉన్నాయి  . జగన్  కే.సి.ఆర్ తో కుమ్మక్కై , అవిశ్వాస తీర్మానాన్ని టి.ఆర్.యస్ తో సభ లో ప్రవేశ పెట్టించి తన వర్గ ఏమ్మేల్యేల అండ తో ప్రభుత్వాన్ని బలహీన పరచే దిశగా అడుగులేస్తున్నట్లు సమాచారం. పైకి తండ్రి  రెక్కల  కష్టం తో ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూలతోయబోను అంటూనే ఆ దిశగా అడుగులేస్తూ సానుభూతిని వాడుకుని గద్దెనెక్కాలని చూస్తున్నారు     

   

Y.S.Jagan

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us