16 April 2011

జగన్‌కు ప్రచారం అవసరం లేదు

surekaవైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ఫార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎవ్వరూ ప్రచా రం చేయాల్సిన అవసరం లేదని పరకాల ఎమ్మెల్యే కొం డా సురేఖ పేర్కొన్నారు. కడప లోక్‌సభకు శుక్రవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన నామినేషన్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ ప్రజల వ్యక్తి. రాష్ట్రంలోనే గొప్ప ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. అలాంటి వ్యక్తికి ఎన్నికల్లో ఎవరూ ప్రచారం చేయాల్సిన అసవరం లేదన్నారు. కంగ్రెస్‌పార్టీకే సోనియా, చిరంజీవి, కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు ప్రచారం చేయాల్సిన ఆగత్యం ఉందన్నారు.

courtesy www.Suryaa.com

YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us